కాసులకు కక్కుర్తిపడి అబార్షన్లు చేస్తున్న ఆస్పత్రులు

75చూసినవారు
కాసులకు కక్కుర్తిపడి అబార్షన్లు చేస్తున్న ఆస్పత్రులు
మన దేశంలో చాలామంది ఆడబిడ్డల కంటే మగ పిల్లలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటారు. సామాజిక, ఆర్థిక కారణాలవల్ల కొడుకును ఆస్తిగా, కుమార్తెను బాధ్యతగా భావించడం అనాదిగా వస్తోంది. దాంతో పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసి ఎంతోమంది గుట్టుచప్పుడు కాకుండా గర్భస్రావం చేయించుకుంటున్నారు. అలాగే కొన్ని ఆసుపత్రుల నిర్వాహకులు ఇష్టారీతిగా అబార్షన్లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కాసులకు కక్కుర్తి పడి పలువురు ఆసుపత్రుల నిర్వాహకులు అబార్షన్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్