రత్న భాండాగారం లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుందో?

61చూసినవారు
రత్న భాండాగారం లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుందో?
ప్రస్తుతం పూరీలో రథయాత్ర జరుగుతోంది. 19 వరకు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు ఆలయం వెలుపల ఉంటారు. ఈ నేపథ్యంలో అధికారులు చేపట్టనున్న లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుంది? అనే విషయాలు తెలియాల్సి ఉంది. భాండాగారం మరమ్మతులు, లెక్కింపు ఒకేసారి జరగనుందా? తదితర వివరాలపై స్పష్టత రాలేదు. లోపల విషసర్పాలు ఉంటాయన్న అనుమానాల నేపథ్యంలో పూరీ రత్న భాండాగారంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

సంబంధిత పోస్ట్