హోలీ సంబరాల్లో పాల్గొన్న పట్నం సునీత

2618చూసినవారు
హైదరాబాద్ కూకట్పల్లి వన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో సోమవారం హోలీ సంబరాల్లో మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. మహిళలతో కలిసి హోలీ ఆడారు. కాలనీవాసులను ఉద్దేశించి మాట్లాడుతూ. పండుగలు ప్రజల మధ్య ఐక్యతను పెంచుతాయన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్