సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి ని అందజేసిన కిషన్ రెడ్డి

73చూసినవారు
సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి ని అందజేసిన కిషన్ రెడ్డి
నల్లకుంట డివిజన్ వాసి అజయ్ కు మంజూరైన సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శనివారం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ. రూ. 2. 5 లక్షల ఎల్ఓసి ని అందజేసినట్లు తెలిపారు. సీఎంఆర్ఎఫ్ అనేది పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు పొందెందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అర్హులైన వారందరూ సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక బీజేపీ కార్పొరేటర్ అమృత, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్