లాఠీఛార్జి జరగలేదు : సీపీ

71చూసినవారు
లాఠీఛార్జి జరగలేదు : సీపీ
చార్మినార్ వద్ద ఎలాంటి లాఠీఛార్జి జరగలేదని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. మిలాద్ ఉన్ నబీ పండగను ఉద్దేశించి ఏర్పాటు చేసిన డీజే వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగిందన్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వాటిని అదుపులోకి తీసుకువచ్చామన్నారు. లాఠీఛార్జి అని వస్తున్న వదంతులను నమ్మవద్దని సీపీ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్