అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నూతన కమిటీ నియామకం

679చూసినవారు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నూతన కమిటీ నియామకం
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ బండ్లగూడ జాగిర్ నగర నూతన కమిటీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కన్వీనర్ సభావట్. కళ్యాణ్, నగర కార్యదర్శి నితిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఏబీవీపీ జాతీయ పునర్నిర్మాణం కోసం పని చేస్తోంది అని అన్నారు. విద్యారంగ ఒక కుటుంబం అని తెలిపారు, ఏబీవీపీ విద్యార్థి శక్తిని సంఘటిత పరిచి ఈ దేశంలోని అనేక సమస్యలు పరిష్కారానికి కృషి చేసింది అని అన్నారు. తెలంగాణా ఉద్యమం లో ఏబీవీపీ కీలక పాత్ర పోషించింది అని తెలిపారు. విద్యార్థుల కు ఏ సమస్య వచ్చినా ఏబీవీపీ ముందు ఉండి సమస్య పరిష్కారానికి పటిష్టమైన ఉద్యమాన్ని విద్యార్థి నిర్వహించేటట్లు చేయడమే ఏబీవీపీ పని అని విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. అనంతరం ఆయన నూతన నగర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది నగర కార్యవర్గంలో భాగంగా బండ్లగూడ జాగిర్ నూతన నగర కార్యదర్శి సందీప్, ఉపాధ్యక్షులు గణేష్, SFD కన్వీనర్ లక్ష్మణ్, హాస్టల్స్ ఇంచార్జ్ క్రాంతి, సోషల్ మీడియా కన్వీనర్ జైపాల్ SFS కన్వీనర్ వెంకటేష్ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగరం ముఖ్యమైన నగర కళాశాల కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్