అంగరంగ వైభవంగా గోవిందాయపల్లి తండాలో బోనాలు

160చూసినవారు
అంగరంగ వైభవంగా గోవిందాయపల్లి తండాలో బోనాలు
కడ్తాల్ మండలంలోని గోవిందాయపల్లి తండా లో తాండ ప్రజలు ఆదివారం దుర్గామాత అమ్మవారికి బోనాలను సమర్పించారు. పెద్దలు, యువతీ, యువకులు సాంప్రదాయ దుస్తులు ధరించి తెలంగాణ సంస్కృ తిని చాటేలా తలపై బోనంతో ఊరేగింపు నిర్వహించారు. బ్యాండు మేళాలతో పోతరాజుల వీరంగం మధ్య ఊరేగిం పుగా ఆలయానికి చేరుకున్నారు. కార్యక్రమంలో తాండ పెద్దలు, యువతీ, యువకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్