సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ దద్దరిల్లాలి..

1699చూసినవారు
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ దద్దరిల్లాలి..
ఆగస్టు 1న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ దద్దరిల్లేలా ఏబీవీపీ కదనబేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని సోమవారం ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సభావట్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. సిటీ కాలేజీలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి 5300 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్