ఆ నలుగురిని నిందితులుగా చేర్చాలి

81చూసినవారు
మాజీ మంత్రి హరీష్ రావు నాటకాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని బీజేపీ నేత రఘునందన్ రావు మంగళవారం హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా భారాస అధినేత కేసీఆర్, హరీష్ రావు , కేటీఆర్, వెంకట్రామిరెడ్డి పేర్లనూ చేర్చాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘునందన్ మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై 2014 నుంచే విచారణ చేపట్టాలన్నారు.

ట్యాగ్స్ :