గ్రూప్-2 పరీక్షను డిసెంబర్ లో నిర్వహించాలి: అభ్యర్థులు

71చూసినవారు
గ్రూప్-2 పరీక్షను డిసెంబర్ లో నిర్వహించాలని అభ్యర్థులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. గ్రూపు-2 పరీక్ష తేదీలు వెల్లడించిన నాటి నుంచి ఆందోళన నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని వాపోయారు. పరీక్షను డిసెంబర్ లో నిర్వహించడం వల్ల అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్