ఛలో ఢిల్లీ కరపత్రం ఆవిష్కరణ

64చూసినవారు
కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఆగష్టు 1, 2వ తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాదిగ హక్కుల దండోరా నాయకులు తెలిపారు. ఈ మేరకు ఛలో డిల్లీకి సంభందించిన కరపత్రాన్ని బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దండోరా జాతీయ అధ్యక్షులు దండు సురేందర్ మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు శంకర్ మాదిగలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్