కూకట్ పల్లిలోని అల్లూరి కాంప్లెక్స్లో బాలానగర్ ఎస్ఓటి టీమ్ పోలీసులు సంయుక్తంగా శనివారం వాహనాల తనకీలు చేసారు. ఇటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ వాహనాన్ని తనిఖీ చేయగా ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించి 54, 52, 488/రవాణా చేస్తున్న డబ్బును స్వాదీనం చేసుకున్నారు. వారి పేర్లు మొహమ్మద్, నగేష్ అని సమాచారం ఉన్నది. కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.