ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించిన డబ్బు పట్టివేత

549చూసినవారు
ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించిన డబ్బు పట్టివేత
కూకట్ పల్లిలోని అల్లూరి కాంప్లెక్స్‌లో బాలానగర్ ఎస్ఓటి టీమ్ పోలీసులు సంయుక్తంగా శనివారం వాహనాల తనకీలు చేసారు. ఇటాచీ క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ వాహనాన్ని తనిఖీ చేయగా ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించి 54, 52, 488/రవాణా చేస్తున్న డబ్బును స్వాదీనం చేసుకున్నారు. వారి పేర్లు మొహమ్మద్, నగేష్ అని సమాచారం ఉన్నది. కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :