కేంద్ర మంత్రి ఇంటి వద్ద ఉద్రిక్తత

1538చూసినవారు
నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ శుక్రవారం హైదరాబాద్ బర్కతురాలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించారు. పరీక్షను వెంటనే రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, ఎన్టీఏని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఆందోళనలో ఎన్ఎస్యూఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు అభిజిత్ , విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you