ముషీరాబాద్: పైప్ లైన్ పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

69చూసినవారు
ముషీరాబాద్: పైప్ లైన్ పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ముషీరాబాద్ నియోజకవర్గంలోని హరిత అపార్ట్మెంట్ దగ్గర యాబై నాలుగు లక్షల వ్యయం తో పైప్ లైన్ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠాగోపాల్, కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్