పాశిజానికి వ్యతిరేకంగా ప్రజలంతా పోరాటానికి ప్రజలంతా సిద్దం కావాలని ప్రోపేసర్ గోపాల్ పిలుపునిచ్చారు. బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన పౌర హక్కుల సంఘం 50 వసంతాల సభలో అయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసిందని అన్నారు. కార్పొరేటర్ కంపెనీలకు దేశ సంపదను ధారాదత్తం చేస్తున్నారని అన్నారు.