మార్కండేయ పద్మశాలి ట్రస్ట్ భవనంలో ఘనంగా వినాయక పూజలు

79చూసినవారు
మార్కండేయ  పద్మశాలి ట్రస్ట్ భవనంలో ఘనంగా వినాయక పూజలు
వినాయక చవితి ఉత్సవాలు పురస్కరించుకొని శనివారం రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్దేవ్పల్లి డివిజన్ భావన ఋషి నగర్ శ్రీ మార్కండేయ పద్మశాలి ట్రస్ట్ భవనంలో
వినాయకునికి పద్మశాలి కుల బంధావుల భక్తి శ్రద్దతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్