విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

51చూసినవారు
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
మోండా మార్కెట్ డివిజన్ పరిధి విద్యానగర్ లో ఉన్న పాఠశాలలో విద్యార్థులకు స్థానిక కాంగ్రెస్ నాయకుడు సంతోష్ యాదవ్ అధ్వర్యంలో నోటు పుస్తకాలను పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మేల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యార్థులు మంచిగా చదువుకుని రానున్న రోజుల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్