రైల్వే స్టేషన్ వద్ద స్వచ్ఛతపై నాటక ప్రదర్శన

78చూసినవారు
సికింద్రబాద్ రైల్వే స్టేషన్ వద్ద స్వచ్చత అంశంపై గురువారం నాటక ప్రదర్శన జరిగింది. వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు నృత్యాలు చేస్తూ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రత సంపూర్ణ పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం ద్వారా జీవితం ఎలాంటి రోగాలు లేకుండా ముందుకు సాగుతుందని డాక్టర్ సుధాకర్ తెలిపారు.

ట్యాగ్స్ :