వెస్లీ పాఠశాలను పరిశీలించిన ప్రొఫెసర్ కోదండరామ్

66చూసినవారు
నాచారంలో ఉన్న ఎయిడెడ్ వెస్లీ పాఠశాలను ప్రభుత్వం హస్తగతం చేసుకొని నిర్వహించాలని జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు. వెస్లీ పాఠశాలను ప్రొఫెసర్ కోదండరాం తో పాటు జన సమితి విద్యార్థి విభాగం అధ్యక్షుడు మాసంపల్లి అరుణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి ఉపాధ్యాయులతో చర్చించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ. ఇక్కడ ఉపాధ్యాయులు సహకారంతో పాఠశాల నడుస్తుందని అన్నారు

సంబంధిత పోస్ట్