డ్రైనేజీ నీటితో నిండిపోయిన రహదారి

75చూసినవారు
యాకుత్ పురాలోని గంగ నగర్లో అంతర్గత రోడ్లు డ్రైనేజీ నీటితో నిండిపోయాయి. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన స్పందించడం లేదని స్థానికులు వాపోయారు. ప్రజాప్రతినిధులు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వస్తారని, తర్వాత తమ సమస్యలను పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. ఇకనైనా సిబ్బంది, అధికారులు స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్