'ఐస్ క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా' కన్నుమూత

52చూసినవారు
'ఐస్ క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా' కన్నుమూత
‘నేచురల్స్ ఐస్ క్రీమ్' వ్యవస్థాపకుడు రఘునందన్ శ్రీనివాస్ కామత్(70) కన్నుమూశారు. శుక్రవారం సాయంత్రం ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్లో ఆయన తుదిశ్వాస విడిచారు. కర్ణాటకలోని మంగళూరు తాలూకాలో ముల్కి అనే పట్టణంలో తన కెరీర్ ను ప్రారంభించిన కామత్, నేచురల్స్ ఐస్ క్రీమ్ ను స్థాపించి ‘ఐస్ క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా ప్రసిద్ధి చెందారు. నేడు దీని విలువ సుమారు రూ.400 కోట్లు.

ట్యాగ్స్ :