రూ.3200 కోట్ల నిధుల సమీకరణలో IDFC ఫస్ట్‌ బ్యాంక్‌

66చూసినవారు
రూ.3200 కోట్ల నిధుల సమీకరణలో IDFC ఫస్ట్‌ బ్యాంక్‌
IDFC ఫస్ట్ బ్యాంక్ రూ.3200 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన రూ.80.63 విలువైన 39.68 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేసేందుకు బ్యాంక్ బోర్డు గురువారం ఆమోదం తెలిపింది. ఇందుకోసం ఎల్‌ఐసీ, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్, బజాజ్ అలియాంజ్, ఐసిఐసిఐ లాంబార్డ్, ఎస్‌బిఐ జనరల్ షేర్లను కేటాయిస్తాయి. దాదాపు 39.68 కోట్ల షేర్లను ఆయా కంపెనీలకు జారీ చేయనున్నారు.

ట్యాగ్స్ :