ఏపీలో రైలు ప్రయాణికులకు శుభవార్త

61చూసినవారు
ఏపీలో రైలు ప్రయాణికులకు శుభవార్త
ఏపీలో రైలు ప్రయాణికులకు అధికారులు శుభవార్త చెప్పారు. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌ పరిధిలో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నల్ సిస్టం (ఏబీఎస్) ఏర్పాటు చేశారు. గన్నవరం-నూజివీడు సెక్షన్‌ మధ్య 22 అత్యాధునిక ఆటోమేటిక్ సిగ్నల్స్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఏబీఎస్‌.. రైల్వే సిగ్నలింగ్, రైల్వే లైన్లు, బ్లాక్‌లుగా విభజిస్తుంది. అలాగే ఈ వ్యవస్థ ద్వారా భద్రత, రైల్వే నెట్‌వర్క్, సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.

సంబంధిత పోస్ట్