పెంపుడు జంతువుల్లో పారాసైట్స్ చిత్రాలు.. భయంకరం

72చూసినవారు
పెంపుడు జంతువుల్లో పారాసైట్స్ చిత్రాలు.. భయంకరం
కుక్కలు, పిల్లుల శరీరంలో 180 రెట్లు(సైజ్) పారాసైట్ పురుగులు ఎక్కువగా పెరుగుతున్నట్లు ఓ పరిశోధనలో వెల్లడైంది. వీటి మైక్రోస్కోపిక్ చిత్రాలు భయంకరంగా ఉన్నాయి. పెట్స్‌కు నిత్యం డివార్మ్ ఔషధాలు ఇవ్వాలట. లేదంటే పేగుల్లో 16 అడుగుల వరకు పరాన్నజీవులు పెరుగుతాయని, అతిసారం, బరువు తగ్గడం లాంటి సమస్యలు వస్తాయని సైంటిస్టులు తెలిపారు. ఇవి మనుషుల్లోనూ చేరుతాయని, పిల్లల కంటి చూపునకు హాని కలిగిస్తాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్