మోదీ ప్రచారం చేస్తే మేం గెలిచాం: శరద్ పవార్

73చూసినవారు
మోదీ ప్రచారం చేస్తే మేం గెలిచాం: శరద్ పవార్
ప్రధాని మోదీ ఎక్కడ రోడ్‌షోలు, ర్యాలీలు నిర్వహించినా అక్కడ తమ పార్టీ అభ్యర్థులు గెలిచారని ఎన్సీపీ-SP చీఫ్ శరద్ పవార్ అన్నారు. ఆయనకే ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నానని సెటైర్ వేశారు. మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ కూటమి సత్తా చాటిందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రజలు తమకే మద్దతు ఇస్తారని అభిప్రాయపడ్డారు.