పాలస్తీనీయన్లకు భారత్ ఆర్థిక సాయం

79చూసినవారు
పాలస్తీనీయన్లకు భారత్ ఆర్థిక సాయం
పాలస్తీనాకు భారత్ ఆర్థిక సాయం విడుదల చేసింది. హమాస్ తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో పాలస్తీనీయన్ల సంక్షేమం కోసం రూ.2.5 మిలియన్ డాలర్ల (రూ.20.89 కోట్లు) సాయాన్ని అందించింది. పాలస్తీనా శరణార్థుల కోసం పనిచేసే ఐరాస సంస్థ (UNRWA)కు ఈ విరాళాన్ని అందజేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్