ఉత్కంఠ పోరులో భారత్ ఘన విజయం

84చూసినవారు
ఉత్కంఠ పోరులో భారత్ ఘన విజయం
సౌతాఫ్రికా మహిళలతో జరిగిన రెండో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 325/3 స్కోరు చేయగా, ఓపెనింగ్‌కు వచ్చిన దక్షిణాఫ్రికా 321/6 నమోదు చేసింది.చివరికి ఉత్కంఠ పోరులో భారత్ 4 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. భారత జట్టులో స్మృతి మంధాన (136), హర్మన్ (103) రాణించారు. సఫారీ జట్టులో లారా వోల్వార్డ్ (135), కాప్(114) విఫలయత్నం చేశారు.

ట్యాగ్స్ :