నీట్ అభ్యర్థికి అలహాబాద్ హైకోర్టు షాక్

77చూసినవారు
నీట్ అభ్యర్థికి అలహాబాద్ హైకోర్టు షాక్
NEET ఫలితాలు తప్పుగా ఉన్నాయని ఆయుషి పటేల్ అనే విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. ఫలితాల్లో తనకు 335 మార్కులు వచ్చినా వేరే అప్లికేషన్ నంబర్‌తో ఫలితం వచ్చిందని ఆమె ఆరోపించారు. 720కి 715 మార్కులు వచ్చాయని, ఆమె OMR పాడైందని పేర్కొంది. కోర్టు విచారణ సందర్భంగా ఎన్‌టీఏ సమర్పించిన ఒరిజినల్ ఓఎంఆర్‌కు ఎలాంటి నష్టం జరగకపోవడంతో ఆమెపై చర్యలు తీసుకునేందుకు కోర్టు అనుమతించింది.

సంబంధిత పోస్ట్