టాలీవుడ్ మాస్ మహరాజా రవితేజ, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం 'మిస్టర్ బచ్చన్' మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ వచ్చింది. తాజాగా మూవీ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా డైలాగ్స్ లేకుండా ఒక షో రీల్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుపుతూ మేకర్స్ ఒక ప్రమోషనల్ వీడియో విడుదల చేశారు. ఇక ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.