స్పీకర్ అపాయింట్ మెంట్ కోరిన జగదీశ్ రెడ్డి.. ఎందుకంటే?

50చూసినవారు
కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ ఎం.సంజయ్ లపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటిషన్ ఇచ్చేందుకు స్పీకర్ ప్రసాద్ కుమార్ అపాయింట్మెంట్ ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఫోన్ లో కోరారు. ఈ మేరకు స్పందించిన స్పీకర్ ఆలోచించి చెబుతానన్నారు.