స్వర్గీయ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి

54చూసినవారు
స్వర్గీయ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి
జగిత్యాల జిల్లా మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం స్వర్గీయ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా మాజీ ప్రధాని నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం, ఎండి రజాక్, ఉల్లెందుల రమేష్, బత్తుల భరత్, పొన్నం హెల్లేష్, పుల్లూరి వెంకటేష్, సంతోష్ చరణ్ సింగ్ రమేష్ నరేష్, తదితరులు పాల్గొన్నారు.