భారత్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ అరుదైన రికార్డుకు ఒక్క పరుగు దూరంలో ఔట్ అయ్యాడు. దీంతో
ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ పాంటింగ్ (2,555) రికార్డును రూట్ (2,555 పరుగులు)సమం చేశాడు. ఈ మ్యాచ్ లో ఒక్క పరుగు చేసుంటే టాపర్గా నిలిచేవాడు. కానీ జడేజా వేసిన బౌలింగ్లో రూట్ (29) ఔటయ్యాడు. ఈ మేరకు భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ (2,535 పరుగులు) రికార్డ్ ను రూట్ అధిగమించాడు.