కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం భావితరాలకు ఆదర్శం

61చూసినవారు
రుద్రూర్ మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితాన్ని భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్