వివాహ శుభకార్యానికి హాజరైన నాయకులు

59చూసినవారు
వివాహ శుభకార్యానికి హాజరైన నాయకులు
బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామ జామే మస్జీద్ సదర్ సాబ్ సయ్యద్ హకీమ్ అన్న సయ్యద్ ఇబ్రహీం కుతురు వివాహం బాన్సువాడ పట్టణంలోని అప్నా ఎ1ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి మండల రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి, మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ నెర్రె నర్సింలు, మండల ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ గౌడ్, బోర్లం రెడ్డి సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్