డియస్ మృతికి నివాళులు అర్పించిన నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు

77చూసినవారు
డియస్ మృతికి నివాళులు అర్పించిన నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు
మాజీ మంత్రి, ఉమ్మడి రాష్ట్ర మాజీ పీసీసీ అధ్యక్షులు డి. శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆదివారం నిజామాబాదులోని ఆయన భౌతిక కాయానికి సికింద్రాబాద్ నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నర్సింగ్ రావు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసిన డిఎస్ లేకపోవడం పార్టీకి తీరని లోటన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్