మద్నూర్ లో బిజెపి శ్రేణుల సంబరాలు

79చూసినవారు
దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని పదవి చేపట్టడంతో ఆదివారం మద్నూర్ మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు తుకారం ఆధ్వర్యంలో తపాసులు కాలుస్తూ, నాయకులు కార్యకర్తలు సీట్లు పంచుకుంటూ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పదం లో సాగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్