నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్

66చూసినవారు
నిజాంసాగర్ ప్రాజెక్టు ను గురువారం సాయంత్రం ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి సందర్శించారు. ప్రాజెక్టు 2 వరద గేట్ల ద్వారా నీటి విడుదలను ఆయన పరిశీలించారు. ప్రాజెక్ట్ అందాలను చూసి కాసేపు అక్కడే గడిపి వెళ్లిపోయారు. ఆయన వెంట కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ అధికారులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్