ఢిల్లీలో షీలా దీక్షిత్ వర్ధంతిలో జుక్కల్ ఎమ్యెల్యే

80చూసినవారు
ఢిల్లీలో షీలా దీక్షిత్ వర్ధంతిలో జుక్కల్ ఎమ్యెల్యే
కాంగ్రెస్ మహానాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ వర్ధంతి సందర్భంగా శనివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఢిల్లీలో శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులు అర్పించారు. ఈ సంధర్బంగా ఎమ్యెల్యే మాట్లాడుతూ, ఢిల్లీ అభివృద్ధికి సీఎంగా షీలా దీక్షిత్ చూసిమ కృషిని కొనియాడారు.

సంబంధిత పోస్ట్