సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం

85చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కేంరాజ్ కల్లాలి గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడంతో రైతులు సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు శ్రీకాంత్, గంగా గౌడ్, గంగారాం, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you