వైఎస్ జగన్ అన్యమతస్థుడు: పురంధేశ్వరి

74చూసినవారు
వైఎస్ జగన్ అన్యమతస్థుడు: పురంధేశ్వరి
వైఎస్ జగన్ అన్యమతస్థుడని, డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమల వెళ్లాలని రాజ‌మండ్రి ఎంపీ పురంధేశ్వరి డిమాండ్ చేశారు. ఈ నెల 28న తిరుమలకు మాజీ సీఎం వైఎస్ జగన్ వెళ్ల‌నున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే జీవో నెంబర్ 311, రెవెన్యూ, ఎండోమెంట్స్ రూల్ నెం 16 ప్రకారం జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్