సింహాచలంలో నారా లోకేశ్ పూజలు

52చూసినవారు
సింహాచలంలో నారా లోకేశ్ పూజలు
AP: మంత్రి నారా లోకేశ్ విశాఖపట్నంలోని సింహాచలం వరాహ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఉదయం ఆరున్నరకు ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు, అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్