ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పిల్లల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం

339చూసినవారు
ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పిల్లల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం
కామారెడ్డి జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుందలో కళాశాల విద్యా కమిషనర్ ఆదేశానుసారం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చంద్రముఖర్జీ సూచన మేరకు ఎన్ఎస్ఎస్1, 2 యూనిట్ల ఆధ్వర్యంలో వాలంటీర్లకు "పిల్లల కోసం". అనే ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 కోఆర్డినేటర్ వై సంజీవరెడ్డి, ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 కోఆర్డినేటర్ డాక్టర్. జి. వెంకటేశం శిక్షణను ఇచ్చారు.

ట్యాగ్స్ :