వినాయక నిమజ్జనంలో అపశ్రతులకు తావులేకుండా చర్యలు: జిల్లా ఎస్పీ

52చూసినవారు
వినాయక నిమజ్జనంలో అపశ్రతులకు తావులేకుండా చర్యలు: జిల్లా ఎస్పీ
ఈ నెల 17న జరిగే వినాయక నిమజ్జనంలో అపశ్రుతులకు చోటు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధూ శర్మ అధికారులను ఆదేశించారు. శనివారం ఎల్లారెడ్డి పెద్ద చెరువును డీఎస్పీ ఏ. శ్రీనివాసులు, సీఐ. రవీందర్ నాయక్, ఎస్ఐ బొజ్జ మహేష్, రెవెన్యూ సిబ్బందితో కలిసి నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించారు. నిమజ్జనం సమయంలో ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ సమస్య లేకండా జాగ్రత్తల అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్