రాజంపేట్ మండల ఓ బిసి మోర్చా అధ్యక్షులుగా బల్ల కిషోర్

51చూసినవారు
రాజంపేట్ మండల ఓ బిసి మోర్చా అధ్యక్షులుగా బల్ల కిషోర్
ఎల్లారెడ్డి సెగ్మెంట్ రాజంపేట్ మండల ఓ బిసి మోర్చా అధ్యక్షులుగా బల్ల కిషోర్ ని కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి నియమిస్తూ. సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బల్ల కిషోర్ మాట్లాడుతూ. తనను నియమించిన సందర్భంగా ఎమ్మెల్యేకి, రాజంపేట మండల అధ్యక్షులు పిట్ల శ్రీనివాస్ కి, రాజంపేట మండల బిజెపి నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్