మద్దునూరులో గడపగడపకు బిజెపి
బుగ్గారం మండల పరిధిలోని మద్దునూర్ గ్రామంలో ఆదివారం 67, 68, 69 బూత్ కమిటీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు నరేంద్ర మోడీ చేస్తున్న పథకాల వివరిస్తూ పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ మద్దతుగా కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు.