మాజీ సీఎం జగన్‌‌పై మంత్రి గుమ్మడి సుధారాణి ఫైర్

51చూసినవారు
మాజీ సీఎం వైఎస్ జగన్‌పై మంత్రి గుమ్మడి సుధారాణి ఫైర్ అయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆస్తుల వ్యవహారంలో చెల్లి షర్మిల పట్ల జగన్ అనుసరిస్తున్న తీరును ఆమె తప్పుబట్టారు. ఆస్తి కోసం కన్న తల్లిని, సొంత చెల్లిని కోర్టులో పెట్టిన నువ్వు మనిషివా జగన్? అంటూ ఫైర్ అయ్యారు. ‘‘మీ తండ్రి పోటీ చేసినప్పుడు నీకు సొంత ఇల్లు కూడా లేదు. అలాంటిది ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించావు. రాళ్లు కొట్టి సంపాదించావా?’’ అని మంత్రి ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్