వైయస్ షర్మిలను కలిసిన హుజురాబాద్ కాంగ్రెస్ నాయకులు

74చూసినవారు
వైయస్ షర్మిలను కలిసిన హుజురాబాద్ కాంగ్రెస్ నాయకులు
ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల మంగళవారం హైదరాబాదుకు విచ్చేయగా కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. హుజురాబాద్ కి చెందిన టీపీసీసీ ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్, ఇల్లంతకుంట దేవస్థానం మాజీ చైర్మన్ దేశిని కోటి షర్మిలను సాదరంగా ఆహ్వానించి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి వెంట నడిచిన స్మృతులను గుర్తు చేసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్