గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఎం.కె లక్ష్మి

561చూసినవారు
గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఎం.కె లక్ష్మి
కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రం వేసవి సెలవుల్లో విద్యార్థిని విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకొనుటకై గ్రంథ పాలకురాలు ఎం. కె లక్ష్మి గురువారం గ్రంథాలయాలు వాటి ఉపయోగాలపైన అవగాహన సదస్సు నూతన గ్రంథాలయ భవనంలో ఏర్పాటు చేయగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సుమారు 50 నుండి 60 మంది సదస్సులో పాల్గొన్నారు.