జగిత్యాల: ఏజెంట్ మోసం.. ఇరాక్ లో చిక్కుకున్న జిల్లా వాసి

55చూసినవారు
ఎక్కువ జీతం ఉంటుందని ఏజెంట్ చెప్పిన మాటలు నమ్మి జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల కేంద్రానికి చెందిన పల్లపు అజయ్ 14 నెలల క్రితం 2. 70 లక్షలు కట్టి ఇరాక్ వెళ్ళాడు. అక్కడి మరో ఏజెంట్ యువకుని పాస్పోర్ట్ తీసుకుని పని కల్పించకపోవడంతో జీతం లేక పస్తులుంటున్నానని యువకుడు సెల్ఫీ వీడియో లో ఆవేదన వ్యక్తం చేశాడు. తమ కుమారుడిని క్షేమంగా ఇండియాకు తీసుకురావాలని బాధితుని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :