అందని మిషన్ భగీరథ నీరు

551చూసినవారు
అందని మిషన్ భగీరథ నీరు
మెట్ పల్లి మండలం సార్ తండాలో సుమారుగా 110 ఇండ్లు ఉన్నాయి. తండాకు భగీరథ నీరు రాకపోవడంతో ఇప్పటివరకు రెండు బోర్ల ద్వారా నిటి సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం రెండు బోర్లు నీరు అడుగంటి పోయాయి .ఒక దాంట్లో మళ్ళీ బోరు వేయించిన నీళ్లు రాలేదు. దీంతో దండవాసులకు కష్టాలు మొదలయ్యాయి. సమీపంలోని బోర్ల దగ్గరకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవడం కష్టంగా ఉందని అధికారులకు నీటి కష్టాన్ని తీర్చాలని తండావాసులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్